అమరావతికి కేంద్రం కీలక ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో అమరావతిలో రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్...
బీజేపీపై అరుపులు ఎందుకు?- బీఎల్ సంతోష్
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నిక పొలిటికల్ థ్రిల్లర్గా మారింది. తెలంగాణలో పెండింగ్లో ఉన్న కోర్టు కేసును వెల్లడించలేదన్న ఆరోపణలతో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ తిరస్కరించారు. మీనాక్షి...
వర్కౌట్ చేస్తుండగా జిమ్ యజమానిని కాల్చి చంపిన దుండుగులు
హర్యానా హన్సీ పట్టణంలో దారుణం జరిగింది. యువకుడైన ఓ జిమ్ యజమానిని దుండగులు కాల్చి చంపారు. జిమ్ బయట ప్రాక్టీస్ చేస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చారు. జిమ్ యజమాని...


