నంద్యాలలో ఏసీబీ అధికారుల సోదాలు.. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నంద్యాలలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నంద్యాల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గోపాల్ రావుకు సంబంధించిన నివాసం, ఇతర ఆస్తులపై ఏపీ ఏసీబీ అధికారులు...
ఏపీలో చాపకింద నీరులా విస్తరిస్తున్న గంజాయి అమ్మకాలు
హైదరాబాద్, బెంగుళూరు.. ముంబై.. ఢిల్లీ లాంటి నగరాలకే పరిమితమైన గంజాయి మత్తు ఇవాళ ఏపీలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లా కేంద్రాలకు, పట్టణాలకు పాకుతోంది. గతంలో వృద్ధులు.. సాధువులు.. సన్యాసులు జీవితంలో అన్నీ...
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...


