ఏపీ వ్యాప్తంగా వైసీపీ రిలే నిరాహార దీక్షలు
ఏపీవ్యాప్తంగా వైసీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజుల పాటు వైసీపీ నేతలు దీక్ష చేయనున్నారు. ఏపీ జన్జీ వార్ అంటూ వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం ముందు వైసీపీ...
రాష్ట్రంలో 74కు పైగా రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తున్నాం- ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. భోగాపురం ఎయిర్పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మోదీకి థింసా నృత్యంతో స్వాగతం పలికారు. స్వర్ణాంధ్రప్రదేశకు ఇదొక శుభదినమని మోదీ ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ...
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...


