అమెరికాలో మోదీ మద్దతు దారులు భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. “ఈ సారి 400 స్థానాలు” , “మూడో సారి మోదీ సర్కార్ ” నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ అమెరికాలో బీజేపీ మద్దతు దారులు కార్ ర్యాలీ నిర్వహించారు. అమెరికాలోని అట్లాంటాలో సిక్కు అమెరికన్లు ఈ కార్ ర్యాలీని నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు తెలిపారు. కార్లపై బీజేపీ జెండా, భారత జెండా, అమెరికా జెండాలను ప్రదర్శించారు. సుమారు 150 కార్లతో ఈ ర్యాలీ జరిగింది. అమెరికా మేరీలాండ్ లోని సిక్కుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.
అమెరికాలో మోదీ మద్దతుదార్ల కార్ ర్యాలీ
0
437
Previous article
Next article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


