కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బిఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో కార్యకర్తతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజల నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. అమలు కాని హామీలిచ్చి విఫలమయ్యారని విమర్శించారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
కుల్కచర్లలో కార్యకర్తతో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని సమావేశం
0
225
Previous article
Next article
Latest Articles
పులివెందులను కాపాడుకోవడానికి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆ గడ్డపై, ఇప్పుడు ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -


