రసవత్తరంగా పిఠాపురం రాజకీయం

    ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాపు రాజకీయం రసవత్తరంగా మారింది. కచ్చితమైన కాపు ఎవరు. కల్తీ కాపు ఎవరు. ప్రస్తుతం దీనిపై మాటల యుద్ధం జరుగుతోంది. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంపై ఫోకస్‌ చేసిన వైసీపీ. మెగా బ్రదర్స్‌పై విరుచుకుపడుతోంది. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు సపోర్ట్‌ చేస్తూ ఓటు వేయాలని కోరిన చిరంజీవిని వైసీపీ నేతల పోసాని కృష్ణ మురళీ టార్గెట్‌ చేశారు. రాజకీయాల కు చిరంజీవి అన్‌ ఫిట్ అంటూ ఆయన కామెంట్ చేశారు. కాపులకు చిరంజీవి వెన్నుపోటు పొడిచారని, చాలామంది కాపుల జీవితాలను చిరంజీవి నాశనం చేశారన్నారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు కాపు నేత ముద్రగడ. పవన్‌ నిజమైన కాపు అయితే తన చరిత్ర బయటపెట్టాల న్నారు. తనకు తన కూతురుని దూరం చేశారని మండిపడ్డారాయన.

Latest Articles

పులివెందులను కాపాడుకోవడానికి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆ గడ్డపై, ఇప్పుడు ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్