స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
అవుకు జలాశయంలో పడవ బోల్తా.. 12 మంది గల్లంతు
0
434
Next article
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


