స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
అవుకు జలాశయంలో పడవ బోల్తా.. 12 మంది గల్లంతు
0
483
Next article
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


