అవుకు జలాశయంలో పడవ బోల్తా.. 12 మంది గల్లంతు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి.  మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా,   ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్