35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

శ్రీకాళహస్తిలో బీజేపీ భారీ బహిరంగ సభ

స్వతంత్ర, వెబ్ డెస్క్: శ్రీకాళహస్తిలో ఈనెల 10వ తేదీన బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎంపీ సి.ఎం.రమేష్ తెలిపారు. దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరిగాయి.. జరుగుతున్నాయన్న మంత్రి.. వైసిపి అవినీతి, అక్రమాలను సభల ద్వారా ప్రజలకు వివరిస్తామని అన్నారు. అభివృద్ధిలో ఎపి 30యేళ్ళు వెనక్కి వెళ్ళిందని మండిపడ్డారు. పుట్టిన ప్రతిబిడ్డపై రెండు లక్షల అప్పు తెచ్చిన ఘనుడు జగన్ అని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ఫైర్ అయ్యారు. ప్రతి పనిలోను అవినీతి, ప్రతి కంపెనీకి వైసిపి కార్యకర్తలే యజమానులగా ఉన్నారన్నారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారని.. అందుకోసమే జనసేనతో కలిసే ముందుకు వెళతామన్నారు.

 

 

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్