అయోధ్య రాముడి విషయంలో కాంగ్రెస్ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. తనను అనవసరంగా గెలుకుతున్నారని అన్నారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. రాముడు పేరిట ఎన్నికల్లో నిలుచుంటానని, తాను ఓడితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. కాంగ్రెస్ ఓడిపోతే పొన్నం రాజకీయాలు వదిలేస్తారా అంటూ సవాల్ విసిరారు. కేటీఆర్ వాగుడుతో బీఆర్ఎస్ మునిగిందని, పొన్నంతో కాంగ్రెస్ మునగడం ఖాయం అంటూ బండి సంజయ్ విమర్శించారు.
పొన్నంతో కాంగ్రెస్ మునగడం ఖాయం – బండి సంజయ్
0
297
Previous article
Latest Articles
ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఈ...
- Advertisement -
- Advertisement -


