30.2 C
Hyderabad
Thursday, September 28, 2023

సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ తీపి కబురు..! -ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలే ఉంచాలని నిర్ణయం

  • సొంతూరుకి వెళ్లేవారి కోసం 6,400 ప్రత్యేక బస్సులు
  • రిజర్వేషన్ లో తిరుగు ప్రయాణానికి 10శాతం రాయితీ

అమరావతి: ఈ సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. సంక్రాంతి ప్రత్యేక బస్సుల్ని సాధారణ చార్జీలతోనే నడపాలని నిర్ణయించింది. 25ఏళ్లుగా దసరా, సంక్రాంతి సీజన్ లో ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకుంటున్న ఏపీఎస్ఆర్టీసీ ఈ ఏడాది దసరాకి టికెట్ రేట్లని పెంచలేదు. అలాగే, రానున్న సంక్రాంతికి కూడా రెగ్యులర్ చార్జీలతోనే ప్రత్యేక సర్వీసుల్ని నడపడానికి ముందుకొస్తోందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి సొంతూరుకి వెళ్లే ప్రయాణికుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 6,400 ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నామన్నారు. హైదరాబాద్ లోని అన్ని పాయింట్ల నుంచి ప్రత్యేక సర్వీసులు నడుస్తాయని, తిరుగు ప్రయాణానికి ముందుగా రిజర్వేషన్ చేయించుకున్న వారికి చార్జీలో 10శాతం రాయితీ కల్పిస్తామని పేర్కొన్నారు.

Latest Articles

భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

స్వతంత్ర వెబ్ డెస్క్: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. ఆయన వయసు 98 ఏళ్లు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామినాథన్ చెన్నైలోని ఓ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్