స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రైతాంగానికి మంత్రి హరీష్ రావు(Harish Rao) మరో శుభవార్త చెప్పారు. సీఎం కేసీఆర్(KCR) ఆదేశాల మేరకు.. ఇప్పటికే 99,999 లోపు రుణాలు మాఫీ చేస్తున్నామని..లక్ష ఆపై ఉన్న రుణాల మాఫీ కూడా త్వరలో పూర్తి చేసే ప్రక్రియ ప్రారంభిస్తాం అని అన్నారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అకౌంట్ పని చేయకుంటే, వారి అకౌంట్ ఆపరేషన్లైస్ చేసి మాఫీ జరిగేలా చేస్తాం అన్నారు. మెదక్ పర్యటనలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
మరో శుభవార్త.. త్వరలోనే రూ.లక్షపైన రుణాలు కూడా మాఫీ..!
0
248
Previous article
Next article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


