హైదరాబాద్కి ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ వచ్చారు. తెలంగాణ ఇంఛార్జీగా నియామకం అయిన తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చారామె. దీపాదాస్ మున్షీ స్థానంలో తెలంగాణ ఇంఛార్జీగా మీనాక్షి నటరాజన్ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఆమేరకు తొలిసారి తెలంగాణకు వచ్చిన ఆమెకు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఘనస్వాగతం పలికారు. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, ప్రోటోకాల్ ఛైర్మన్ వేణుగోపాల్, ఫహీం, సిద్దేశ్వర్ సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు.
హైదరాబాద్కి ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్
0
215
Next article
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


