25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

కేసీఆర్‌ను ఓడించాలని అడ్డగోలు హామీలు ఇచ్చారు: ఈటల రాజేందర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల నుంచి తెల్లరేషన్‌కార్డులు మంజూరు చేయలేదని అన్నారు. రుణమాఫీ కావాలంటే తెల్లరేషన్‌కార్డు ఉండాలని నిబంధన పెట్టారని మండిపడ్డారు. రేషన్‌కార్డులకు దరఖాస్తులు తీసుకొని 7 నెలలయినా మంజూరు చేయలేదని ఈటల విమర్శించారు. నిబంధనలు ప్రకారం దేశవ్యాప్తంగా కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఇస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌ను ఓడించాలని అడ్డగోలు హామీలు ఇచ్చారని ఈటల ఫైర్ అయ్యారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్