లోక్ సభ ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు పార్టీలకు జాతీయ హోదా గుర్తింపు తొలగించింది. NCP, TMC, CPI పార్టీలకు జాతీయ హోదాను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పించింది. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా షాక్ ఇచ్చింది ఈసీ. ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును రద్దు చేసింది. ఇకపై కేవలం తెలంగాణ రాష్ట్ర పార్టీగా మాత్రమే బీఆర్ఎస్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
బిగ్ బ్రేకింగ్: కేసీఆర్ కు ఊహించని ఝలక్ ఇచ్చిన ఈసీ
0
424
Previous article
Latest Articles
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు షాక్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -
- Advertisement -


