37.2 C
Hyderabad
Saturday, April 18, 2026
spot_img

విరిగిన మంచుకొండలు.. ఏడుగురు మృతి.. ఇరుకున్న మరికొందరు..

Sikkim Insident | సిక్కిం రాష్ట్రంలో విషాదం నెలకొంది. గ్యాంగ్ టక్ నుండి నాథులా వెళ్ళే హైవే పై మంచు కొండ చివరలు విరిగి పడడంతో ఏడుగురు మంచుకొండల్లో ఇరుక్కొని మృతి చెందారు. అక్కడే ఉన్న మరో 23 మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వెంటనే రెస్క్యూ టీమ్ హుటాహుటిన సమీపాన ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు మంచుచరియల్లో ఇరుక్కుపోయిన వారిని వెలికి తీసేందుకు వేగంగా పొడుగాటి పారలతో మంచును తోడుతూ ప్రయత్నిస్తున్నారు. తాజా పరిస్థితులను చూస్తే… మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది. నాతులా వెళ్ళే దారిలో మంచు అడ్డుపడడంతో మొత్తం 80 వాహనాలు నిలిచిపోయి ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారమా. .ఈ వాహనాల్లో దాదాపుగా 350 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరు ఎటు వెళ్ళలేని పరిస్థితి.. మరే మంచుకొండలైన విరిగి మామీదకు కూడా పడుతుందా అని.. భిక్ఖు బిక్కుమంటున్నారు. అయితే వీరిని కాపాడేందుకు సహాయక టీమ్ బృందాలు గట్టిగా కృషి చేస్తున్నాయి.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్