ఆంధ్రప్రదేశ్: టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. పట్టభద్రుల ఎన్నికల్లో మూడు చోట్లా టీడీపీ గెలిచిన సందర్భంగా చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తినిపించారు. ఈ సందర్భంగా నేతలు పార్టీ అధినేతకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ సంబరాలు.. కేక్ కట్ చేయించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తినిపించిన చంద్రబాబు
0
286
Previous article
Next article
Latest Articles
ఖమ్మంలో దాడికి గురైన మైనర్ బాలిక హెల్త్ బులిటెన్ విడుదల
ఖమ్మంలో దాడికి గురైన మైనర్ బాలిక హెల్త్ బులిటెన్ విడుదల చేశారు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్. " ఖమ్మం బాలికకు పూర్తి ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తున్నాం. సీరియస్ కండిషన్లో అమ్మాయి...
- Advertisement -
- Advertisement -


