సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. స్పీకర్పై తాతా మధు అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు తరలివస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్కు దీటుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా తరలివస్తున్నారు. ఇప్పటికే ఫాంహౌస్కు కేటీఆర్, హరీష్రావు బయల్దేరారు. ఫాంహౌస్కు వెళ్లే దారుల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించాయి. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నారు. పలు చోట్ల ఘర్షణలు, రాళ్లదాడి, తోపులాటలు చోటుచేసుకోవడంతో ఉద్రిక్తతంగా మారాయి.
ఎర్రవల్లిలో టెన్షన్ టెన్షన్
0
20
Latest Articles
క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్ చేస్తున్నారు- స్పీకర్
అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్చాట్లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్గా నాలుగు వైపుల...
- Advertisement -
- Advertisement -


