బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. బీజేపీని యువ ఓటర్లు తిరస్కరించారు. సొంత పార్టీ పెట్టి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు ప్రశాంత్ కిషోర్.
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం
0
11
Previous article
Latest Articles
హైదరాబాద్కు రెయిన్ అలర్ట్.. 2 గంటల్లో మోస్తరు వర్షం
హైదరాబాద్కు రెయిన్ అలర్ట్. GHMC పరిధిలో మరో 2 గంటల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 కి.మీ....
- Advertisement -
- Advertisement -


