విశాఖ యువతి రాధా గాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ఉత్తరాఖండ్ ముస్సోరీలోని హోమ్ స్టేలో ఈనెల 15న రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జూన్ 14న శ్రీచరణ్, రాధాగాయత్రిలు తిప్రిధర్లోని కియానా హోమ్స్టేకు చేరుకున్నారు. రాత్రి ఇద్దరూ ఆల్కహాల్ తీసుకున్నారు. తెల్లారేసరికి రాధాగాయత్రి మృతి చెందింది. భార్య ముక్కులో నుంచి రక్తం వచ్చి చనిపోయిందని.. శ్రీ చరణ్ చెప్పినవన్నీ కట్టుకథలే అని గాయత్రి తల్లిదండ్రులు అంటున్నారు. గాయత్రిని భర్త ఎప్పుడూ అనుమానిస్తూ ఉండేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు.
రాధా గాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్పైనే అనుమానాలు
0
17
Latest Articles
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -
- Advertisement -


