హైదరాబాద్లోని ఉప్పల్లో బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప్పల్ భగాయత్లోని శ్రీచైతన్య కాలేజీ వెనక ఉన్న ఖాళీ ప్రదేశంలో రోడ్డుపై బైక్ రేసింగ్ చేస్తున్న యువకులను పోలీసులు డ్రోన్ పెట్రోలింగ్ ద్వారా గుర్తించారు. బైకు రేసింగ్ చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రేసింగ్లు, స్టంట్లు చేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఉప్పల్లో బైక్ రేసింగ్…యువకులపై కేసు నమోదు
0
25
Previous article
Next article
Latest Articles
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో
మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.3 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించింది ఏసీబీ. 4...
- Advertisement -
- Advertisement -


