సినీనటుడు అల్లుఅర్జున్ నేడు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లుఅర్జున్ A11గా ఉన్నారు. నిందితులందరూ హాజరుకావాలని కోర్టు సమన్లు ఇచ్చింది. ఆన్లైన్లో హాజరయ్యేందుకు కోర్టు అనుమతి నిరాకరించడంతో.. అల్లుఅర్జున్ కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకానున్నారు.
నేడు నాంపల్లి కోర్టుకు అల్లుఅర్జున్
0
53
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


