సినీనటుడు అల్లుఅర్జున్ నేడు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లుఅర్జున్ A11గా ఉన్నారు. నిందితులందరూ హాజరుకావాలని కోర్టు సమన్లు ఇచ్చింది. ఆన్లైన్లో హాజరయ్యేందుకు కోర్టు అనుమతి నిరాకరించడంతో.. అల్లుఅర్జున్ కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకానున్నారు.
నేడు నాంపల్లి కోర్టుకు అల్లుఅర్జున్
0
19
Previous article
Next article
Latest Articles
SIRలో లోపాలు, సమస్యలపై సీఈవోకి బీఆర్ఎస్ ఫిర్యాదు
BRK భవన్లో CEO సుదర్శన్రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. SIRలో లోపాలు, సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలని. ..హైదరాబాద్లో డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. చర్యలు...
- Advertisement -
- Advertisement -


