రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్కి అనంతబాబును తరలించారు. డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. గ్యాస్ట్రిక్ సంబంధిత వైద్యపరీక్షల కోసం జీజీహెచ్ కి తీసుకెళ్లారు. నిన్న రాజమహేంద్రవరం ఆస్పత్రిలో అనంత బాబుకు వెన్నుపూసకు సంబంధించి వైద్యపరీక్షలు నిర్వహించారు. వెన్నుపూస నొప్పి , గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు అనంతబాబు అధికారులకు చెప్పారు.
ఎమ్మెల్సీ అనంత బాబుకు వైద్యపరీక్షలు
0
13
Previous article
Next article
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


