ఫ్రాన్స్లో ప్రవాస భారతీయులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారతీయ ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ చెప్పారు. మొబైల్ తయారీలో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. తయారీ రంగానికి భారత్ హబ్గా మారిందని చెప్పారు. సిటీ ఆఫ్ ఇన్నోవేషన్గా ఫ్రాన్స్ ఉందన్న మోదీ.. భారత్- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలకంగా మారిందని అన్నారు.
ఫ్రాన్స్లో ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సమావేశం
0
38
Previous article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


