TRS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో విజయ్ విక్టరీతో తెలంగాణలో ప్రజలకు తనపై కాన్ఫిడెన్స్ వచ్చిందని ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్లలో తాము అధికారంలోకి వస్తామని కవిత జోస్యం చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి చిట్ చాట్ పై స్పందించిన కవిత..డిస్కమ్ లను ప్రైవేట్ చేయబోమని రేవంత్రెడ్డి హామీనిస్తారా అని ప్రశ్నించారు. రైతు డిస్కమ్ పై జాగృతి తరుపున ఇప్పటికే హైకోర్టులో కేసు వేశామన్న ఆమె..అనుకూల నిర్ణయం రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. రైతు డిస్కమ్ను ఎలాగైనా ఆపుతామన్నారు కవిత.
విజయ్లాగా రెండేళ్లలో అధికారంలోకి వస్తాం- కవిత
0
29
Latest Articles
బేగంపేట్ రైల్వేస్టేషన్లోకి వర్షం నీరు
హైదరాబాద్లో కురిసిన వర్షానికి బేగంపేట్ రైల్వే స్టేషన్ లోపలకు వర్షం నీరు చేరింది. వర్షం నీళ్లు లోపలికి చేరడంతో ప్రయాణికులు, స్టాఫ్ ఇబ్బందులు పడ్డారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద ఈ...
- Advertisement -
- Advertisement -


