తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా రేపు ఆసిఫాబాద్లో పర్యటించి.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుడతారు. జూన్ 3న కోహెడకి వెళ్లి.. అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సీఎం సొంత జిల్లా పాలమూరులో పర్యటించనున్నారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనుల పరిశీలించి.. నార్లాపూర్, వట్టెం, ఎదుల రిజర్వాయర్లను సందర్శించనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు.
సోమవారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన
0
38
Next article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


