21.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

వయనాడ్ ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తా – ప్రియాంక

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తొలిసారి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. ఇవాళ ఎంపీగా ఆమె ప్రమాణం చేయనున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ప్రియాంక గాంధీ.. వయానాడ్ నుంచి భారీ విజయాన్ని అందుకున్నారు.

దాదాపు నాలుగు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. ఆమె సోదరుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రికార్డును సైతం బ్రేక్ చేశారు. గట్టిపోటీనిస్తుందనుకున్న బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడోస్థానంలో నిలిచారు. వాయనాడ్‌లో గెలిచిన తర్వాత ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు ప్రియాంక గాంధీ. వయనాడ్ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ప్రకటించారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్