డ్రగ్స్పై ఎక్స్ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. విశాఖ డ్రగ్స్ కంటైనర్ ఘటనను ప్రస్తావిస్తూ… అమిత్షాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. గత పాలనలో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోయిందని విమర్శించారు. దేశంలో పలు ప్రాంతాల్లో గతంలో దొరికిన డ్రగ్స్కు.. విశాఖ, విజయవాడలోని సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్నారు. అలాంటివి అరికట్టాలంటే సమగ్ర ప్రణాళిక అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు పవన్ కళ్యాణ్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్
0
139
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


