డ్రగ్స్పై ఎక్స్ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. విశాఖ డ్రగ్స్ కంటైనర్ ఘటనను ప్రస్తావిస్తూ… అమిత్షాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. గత పాలనలో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోయిందని విమర్శించారు. దేశంలో పలు ప్రాంతాల్లో గతంలో దొరికిన డ్రగ్స్కు.. విశాఖ, విజయవాడలోని సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్నారు. అలాంటివి అరికట్టాలంటే సమగ్ర ప్రణాళిక అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు పవన్ కళ్యాణ్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్
0
147
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


