ఆంధ్రప్రదేశ్లో పర్యాటక, చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టంచేశారు. స్వర్ణాంధ్ర 47 ప్రణాళికపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఉపాధి అవకాశాలు, సేవారంగం, అభివృద్ధి మౌలిక సదుపాయాలపై చర్చించామని అన్నారు. నేతన్నలకు మరింత గుర్తింపు వచ్చేలా ప్రణాళికలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చేనేత, పర్యాటక కేంద్రంగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు అధికారులు పలు సూచనలు చేశారని చెప్పారు.
స్వర్ణాంధ్ర-47 ప్రణాళికపై మంత్రి నాదెండ్ల సమీక్ష
0
243
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


