బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతోంది. వరుసగా రెండు రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరి గాయి. వెండి రేటు సైతం మళ్లీ ఆల్ టైమ్ హై దిశగా పరుగులు పెడుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రోజు 22 క్యారెట్ల తులం బంగారం రేటు ఇవాళ రూ.300 పెరిగింది. దీంతో తులం ధర రూ. 66 వేల 150 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ 10 గ్రాములకు రూ. 320 పెరిగి రూ. 72 వేల 160 వద్దకు ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారంతో పాటు వెండి రేట్లు సైతం పెరుగుతున్నాయి. ఇవాళ కిలో వెండి రేటు రూ.800 మేర పెరిగి రూ. 95 వేల 800 వద్దకు చేరింది.
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
0
328
Previous article
Next article
Latest Articles
భారత్లో తెలంగాణ అంతర్భాగమే.. రావొద్దని చెప్పడానికి మీరెవరు? తెలంగాణలో జనసేన పోటీ -పవన్ కళ్యాణ్
తెలంగాణపై తనకున్న ప్రేమ రాజకీయలకు అతీతమని.. తెలంగాణ బాగుండాలని కోరుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జూబ్లిహిల్స్లోని తన నివాసంలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ గడ్డపై పుట్టింది జనసేన...
- Advertisement -
- Advertisement -


