బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతోంది. వరుసగా రెండు రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరి గాయి. వెండి రేటు సైతం మళ్లీ ఆల్ టైమ్ హై దిశగా పరుగులు పెడుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రోజు 22 క్యారెట్ల తులం బంగారం రేటు ఇవాళ రూ.300 పెరిగింది. దీంతో తులం ధర రూ. 66 వేల 150 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ 10 గ్రాములకు రూ. 320 పెరిగి రూ. 72 వేల 160 వద్దకు ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారంతో పాటు వెండి రేట్లు సైతం పెరుగుతున్నాయి. ఇవాళ కిలో వెండి రేటు రూ.800 మేర పెరిగి రూ. 95 వేల 800 వద్దకు చేరింది.
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
0
344
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


