గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతూ దూసుకెళ్లిన పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఇవాళ ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగా రం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 71 వేల 670 వద్ద అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 65 వేల 700 వద్ద ట్రేడింగ్ అవుతోంది. వెండి ధరలు సైతం ఇవాళ స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి రేటు రూ. 96 వేల మార్క్ వద్ద ట్రేడ్ అవు తోంది.
హైదరాబాద్లో బంగారం ధరలు
0
466
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


