ఆంధ్రప్రదేశ్ తీర్పు వైవిధ్యమైందని.. ఈ ఫలితాలను తాము ముందే ఊహించామని మంత్రి కొండా సురేఖ అన్నారు. కక్షపూరితమైన పాలనతోనే జగన్ను ఓటమిపాలయ్యారని విమర్శించారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడే ప్రజలు ఆయన్ను గెలిపించాలని నిర్ణయించుకున్నారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమన్నారు. అడ్మినిస్ట్రేషన్ అభివృద్ధిని కోరుకున్న జనం చంద్రబాబును గెలిపించారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు కక్షపూరితంగా వ్యవహరించొద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్ తీర్పు వైవిధ్యమైంది – మంత్రి కొండా సురేఖ
0
280
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


