మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కు మార్ రెడ్డి విజయం సాధించారు. 108 ఓట్ల ఆధిక్యంతో నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. బిఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా ఉన్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కసి రెడ్డి నారాయణ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరి కల్వకుర్తి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దాంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్గౌడ్ పోటీ చేశారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం
0
274
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


