సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావును ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయనపై ఉన్న సస్పె న్షన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేయనుంది. ఏపీ ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా ఏబీ వెంకటేశ్వ రరావుకు పోస్టింగ్ ఇచ్చింది. కొద్దిసేపట్లో ఏబీ వెంకటేశ్వరరావు ఛార్జ్ తీసుకోనున్నారు. తిరిగి ఈ రోజు సాయంత్రం పదవీ విరమణ చేయనున్నారు. గత ఐదేళ్ల నుంచి ఏబీవీ సస్పెన్షన్లో ఉన్నారు. ఈ రోజు ఏబీవీ చివరి వర్కింగ్ డే.. రిటైర్మెంట్ డే రోజున విధుల్లోకి రానున్నారు. ఆ వెంటనే పదవీ విరమణ చేస్తారు.
ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం
0
507
Previous article
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


