నిజామాబాద్ స్కానింగ్ సెంటర్లలో ఓ ఆపరేటర్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ప్రశాంత్ అనే ఆపరేటర్ వైద్య పరీక్షలకు వచ్చిన మహిళల వీడియోలు చిత్రీకరిస్తు న్నట్లు గుర్తించారు. వందలాది మహిళల వీడియోలను రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రశాంత్ను అరెస్టు చేశారు పోలీసులు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని జిల్లా వైద్యాధికారి ఆదేశాలు జారీ చేశారు.
స్కానింగ్ సెంటర్లలో వికృత చేష్టలు
0
194
Previous article
Next article
Latest Articles
మల్కాజిగిరిలో దారుణం.. భార్యను రివాల్వర్తో కాల్చి చంపిన భర్త
హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త రివాల్వర్తో కాల్చి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మృతురాలు నిషా రాణిగా గుర్తించారు. ఆరు నెలల కిందట నిందితుడు...
- Advertisement -
- Advertisement -


