ల్యాప్టాప్లు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ క్రైం పోలీసులు రట్టు చేశారు. తమిళనాడుకు చెందిన గణేష్ శంకర్, మంజునాథ్లను వారు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి లక్షా 50 వేల రూపాయల విలువైన 6 ల్యాప్టాప్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దొంగిలించిన ల్యాప్టాప్లను తమిళనాడులో విక్రయి స్తున్నట్లు ద్వారక సబ్ డివిజన్ క్రైమ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. మహారాష్ట్ర, ఏపీలోని విశాఖతో పాటు పలు చోట్ల వీరు ల్యాప్టాప్లు చోరీ చేస్తున్నట్లు చెప్పారు.
ల్యాప్టాప్ల దొంగల ముఠాను పట్టుకున్న విశాఖ పోలీసులు
0
301
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


