ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. నాలుగు పోలీసు బృందాలు ఏపీ, తెలంగాణలో విస్తృతంగా గాలిస్తున్నాయి. పిన్నెల్లి కారు, మొబైల్ వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. విదేశాలకు పారిపోతారన్న సమాచారంతో ఇప్పటికే పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొత్తం పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ లోనే ఏపీ పోలీస్ బృందాలు మకాం వేశాయి. ఇప్పటికే పిన్నెల్లి డ్రైవర్, మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాచర్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలు మోహరించాయి.
పిన్నెల్లి కోసం గాలిస్తున్న నాలుగు పోలీస్ బృందాలు
0
175
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


