బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు ద్రోణి ప్రభావంతో హైద రాబాద్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే పరిస్థితులు కన్పిస్తున్నాయి. మొన్నటి వరకు ఎండలు దంచికొట్టగా ఇప్పుడు ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో వేడి గణనీ యంగా తగ్గిపోయింది. దీంతో మండే ఎండల నుంచి ప్రజలంతా కాస్త ఊపిరిపీల్చుకుంటున్న పరిస్థితి.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావం
0
218
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


