పోలీసు విధులకు ఆటంకం కల్పించి, స్టేషన్లో ఉన్న నిందితుడిని తీసుకెళ్లిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింత మనేని ప్రభాకర్పై పెదవేగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారి గూడెంలో ఎన్నికల పోలింగ్ రోజైన వైసీపీకి చెందిన రవి, టీడీపీకి చెందిన రాజశేఖర్ ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో రవి మెడపై కత్తెరగాటు పడింది. దీంతో రాజశేఖర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజశేఖర్ను స్టేషన్ నుంచి తీసుకెళ్లిపోయారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు
0
233
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


