24 C
Hyderabad
Thursday, July 31, 2025
spot_img

ఏపీలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల

ఏపీలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభమైంది. నిన్న ఒక్కరోజే ఆసరాకు 1480 కోట్లు నిధులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు 502 కోట్లు విడుదల చేసింది. మిగిలిన పథకాలకూ నిధులు విడుదల కానున్నాయి. రెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను ప్రభుత్వం పూర్తి చేయనుంది. టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్‌కు ముందు డీబీటీ నిధుల విడుదలకు బ్రేక్‌ పడింది. డీబీటీ క్రింద నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు విధించింది. పోలింగ్‌ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఈసీ ఎటూ తేల్చకపోవడంతో… ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఇప్పుడు నిధుల విడుదల ప్రారంభం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్