మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగిస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లాపై పార్టీల అధినేతలు దృష్టి సారించారు. సీఎం జగన్, జనసేన అధినేత పవన్ ఈ జిల్లాలోనే లాస్ట్ పంచ్ ఇచ్చేందుకు చివరి బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాకినాడ జిల్లాపై వైసీపీ, జనసేన అధినేతలు దృష్టి కేంద్రీకరించి ఆధి పత్యం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి చివరి పంచ్ ఎవరికి తగలనుంది..? ప్రజలు ఎవరికి మేలు చేయనునన్నారు అనేది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.
కాకినాడ జిల్లాపై ప్రధాన పార్టీల దృష్టి
0
200
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


