30.2 C
Hyderabad
Sunday, February 15, 2026
spot_img

హామీల పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు- కొప్పుల ఈశ్వర్

ఎన్నికల ముందు ఇష్టానుసారం హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మోసం చేశారని అన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి టికెట్లు ఇవ్వడమేనా సామాజిక న్యాయమని ప్రశ్నించారు. ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలని చెప్పారు. వందల కోట్ల ఆస్తులు ఉన్న వ్యాపారవేత్తలకు ఓటు వేస్తే అంతిమంగా నష్టపోయేది ప్రజలేనన్నారు. మహిళలకు 2వేల500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం మోసం చేయడం కాదా అని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్