అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి, అన్నదాతలు నిలువునా నష్టపోతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, నారాయణపురం, వలిగొండ, బీబీనగర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేల బస్తాల ధాన్యం తడిసి ముద్దయింది. కొన్ని చోట్ల నీట మునిగి ధాన్యం రాసులు కొట్టుకు పోయాయి. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ అలసత్వం, కాంటా వేసిన ధాన్యాన్ని తరలించకపోవడం, గన్ని బ్యాగుల కొరతతో నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులు
0
228
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


