33.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

భారతీయులంతా ఐకమత్యంగా జీవించాలనేది ప్రధాని మోదీ లక్ష్యం- వంశ తిలక్‌

     భారతీయులంతా సమాన భావంతో ఐకమత్యంగా జీవించాలనేది ప్రధాని మోదీ లక్ష్యం అని కంటోన్మెంట్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి వంశ తిలక్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బొల్లారంలోని రిసాల బజార్, గౌతమ్ బజార్, డౌటాన్ బజార్‌లలో పర్యటించారు. చాంద్ భాయ్ హోటల్ వద్ద విలేకర్లతో వంశ తిలక్‌ మాట్లాడారు. బిజెపి మత సామరస్యంతో ముందుకు పోతుందన్నారు. ఒక పార్టీకి ఒక దేవుడికి పరిమితం కాకుండా అన్ని మతాల వారు తమ దేవుళ్లను పూజించుకునే హక్కు ఇచ్చిందన్నారు. కంటో న్మెంట్ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజలను వంశ తిలక్‌ కోరారు.

Latest Articles

తమిళనాడు సీఎంగా స్టాలిన్‌ రాజీనామా

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎం.కే. స్టాలిన్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపించారు. నిన్న విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే పార్టీ ఓటమి పాలైంది. కొళత్తూర్ నియోజకవర్గంలో కూడా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్