గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజక వర్గంలో తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని పత్తిపాడు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి భుర్ల రామాంజనేయులు అన్నారు. రైతుల సంక్షేమం విస్మరించారని రోడ్లు అధ్వానంగా తయారు అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తిపాడు నియోజక వర్గ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మాజీ హోం మంత్రి సుచరిత ను నిలదీస్తున్నారనిటీడీ ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికలలో టిడిపి కి ప్రజలు పట్టం గడతారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని తెలిపారు.
పత్తిపాడు నియోజకవర్గంలో నీటి కటకట
0
173
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


