తమిళనాడు సింగంగా పేరుగాంచిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఈ రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ తరఫున ప్రచారం చేయనున్నారు. జమ్మికుంటలోని శంకర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కరీంనగర్ పార్లమెంట్ యువ సమ్మేళనంలో అన్నామలై పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కల్వకుర్తి సభలో పాల్గొంటారు. అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి తరుఫున సాయంత్రం సనత్ నగర్ నుండి పద్మారావు నగర్ వరకు బైక్ ర్యాలీలో పాల్గొననన్నారు.
నేడు తెలంగాణకు అన్నామలై
0
185
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


