భద్రాచలం వద్ద ఏపీలో విలీనమైన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో కలుపుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో విడుదలను కాంగ్రెస్ విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో మేనిఫెస్టోను రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ విడుదల చేశారు. రాష్ట్ర అవసరాలు ఆలోచించి మరీ మేనిఫెస్టో తయారుచేశామని చెప్పారు. 4 సైనిక పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నిర్మిస్తామని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్
0
203
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


