IPL 2024 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో బెంగళూరు కచ్చితంగా గెలవాల్సి ఉంది. ఒకవేళ మ్యాచ్లో బెంగళూరు గెలవకపోతే ఇంటికి వెళ్లడం ఖాయం అవుతుంది. ఇక, పంజాబ్ కిమ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చండీగఢ్ లో జరుగుతోంది. ఇందులో కూడా రెండు జట్లు కచ్చితం గా గెలవాల్సి ఉంది. గుజరాత్ కంటే ఇప్పుడు పంజాబ్ బలంగా కనిపిస్తోంది. మరి ఎవరు గెలు స్తారో చూడాలి.
ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్లు
0
350
Previous article
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


