నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని..కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భోజనం తిన్న తర్వాత ఆరువ తరగతి విద్యార్థులు యాథావిధిగా క్లాసులకు హాజరయ్యారు. సాయంత్రం వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురికావడంతో 15 మంది విద్యార్థు లను మండల ఆసుపత్రికి తరలించారు. మరో ఐదుగురిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తు న్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు..విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తమకు ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్మల్ జిల్లా నర్సాపూర్ కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
0
260
Previous article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


