ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో ప్రొఫెసర్ సాయిబాబాకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై ఉన్న కేసును బాంబే హైకోర్టు కొట్టి వేసిం ది. దీంతో కొన్నేళ్లుగా ముంబై జైల్లో ఉన్న సాయిబాబా త్వరలో విడుదల కానున్నారు.కాగా… జీఎన్ సాయి బాబా ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకుడిగా పనిచేశారు. 2014లో మావోయిస్టులతో సంబంధాలున్నా యనే అనుమానంతో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడే యూనివర్సిటీ అతనిని సస్పెండ్ చేసింది. 2017 సంవత్సరంలో గడ్చిరౌలి కోర్టు దోషిగా తేల్చింది. అప్పటి నుంచి ఆయన ముంబై జైల్లోనే ఉన్నారు.
సాయిబాబాపై కేసును కొట్టేసిన బాంబే హైకోర్టు
0
179
Previous article
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


