వికారాబాద్ జిల్లా పరిగి మండలం జీడిగడ్డ తాండా వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూమి పరిశీలించేందుకు రాత్రి సమయంలో వచ్చిన ఆర్డీవో, ఎమ్మార్వోలను గిరిజనులు అడ్డుకున్నారు. గిరిజన మహిళలు కర్రలతో వచ్చి ఆర్డీవో, ఎమ్మార్వో వాహనాలకు అడ్డుగా నిలుచున్నారు. రాత్రి సమయంలో వచ్చి భూములు పరిశీలించడం పై తాండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ భూములను ఎలా పరిశీలిస్తారని రైతులు నిలదీశారు. కొన్నేళ్లుగా ఇవే భూముల్లో వ్యవసాయం చేస్తున్నామని.. రాత్రి పూట వచ్చి వేరొకరివి అని ఎలా చెబుతారని రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదంటున్నారు గిరిజనులు.
అర్ధరాత్రి భూ సర్వేలు …అడ్డుకున్న గిరిజనులు
0
434
Previous article
Next article
Latest Articles
అల్జీరియాపై హ్యాట్రిక్.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ
ప్రపంచ ఫుట్బాల్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ( Lionel Messi) బుధవారం అల్జీరియాపై తన తొలి ఫిఫా వరల్డ్ కప్ హ్యాట్రిక్ను నమోదు చేశాడు. కాన్సాస్ సిటీలోని యార్రో...
- Advertisement -
- Advertisement -


